ఆర్ఎస్‌పీపై కేసు నమోదు

Published on

భారాస నగర్ కర్నూల్ లోక్‌సభ అభ్యర్ధి ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్‌పై ఎన్నికల ఉల్లంఘన కేసు నమోదైంది. భాజపా ఎంపీ అభ్యర్ధి భరత్ ప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థికి అమ్ముడుపోయాడంటు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేశారని భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ అభిలాష్ రావుతో పాటు, నలుగురు స్వేరోస్ సభ్యులపై కూడా కేసు నమోదు చేసినట్లు నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ తెలిపారు.

RELATED ARTICLES

Related Posts

No Content Available
Search

Latest Updates