రోడ్డు ప్రమాదానికి గురైన ఎంబీటీ నాయకుడు

Published on

మజ్లీస్ బచావో తెహ్రీక్(ఎంబిటి) ప్రతినిధి అమ్జద్ ఉల్లాహ్ ఖాన్ మంగళవారం మలక్ పేట్ లోని అక్బర్ బాగ్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో ఆయనకు చేయి ఫ్రాక్చర్ అయింది.. దాంతో ఆయనను మలక్ పేట లోని యశోద ఆసుపత్రికి తరలించారు. సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో ఎంబిటి పోటీ చేయకపోయినప్పటికీ పెద్ద సంఖ్యలో ఓటర్లు సన్నద్ధం చేశారు.

RELATED ARTICLES

Related Posts

No Content Available
Search

Latest Updates